మహనీయుల జయంతి.. ప్రముఖుల నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Updated : 02 Oct 2022 16:22 IST
1/16
దిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
2/16
దిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
3/16
దిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్
4/16
కర్ణాటకలోని ఖాదీ గ్రామోద్యోగ్లో గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
5/16
గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
6/16
తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి
7/16
తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
8/16
తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
9/16
బోయిన్పల్లిలో గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు
10/16
తెలంగాణ అసెంబ్లీ వద్ద మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తదితరులు
11/16
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
12/16
రాజ్భవన్ దర్బార్ హాల్లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
13/16
రాజ్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
14/16
దిల్లీలోని విజయ్ ఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
15/16
దిల్లీలోని విజయ్ ఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పిస్తున్న ప్రధాని
16/16
పార్లమెంట్ సెంట్రల్హాల్లో లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, పీయూష్ గోయల్ తదితరులు
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!