Chandrababau : మల్లికార్జున స్వామి సేవలో చంద్రబాబు దంపతులు

తెదేపా అధినేత నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామికి రుద్రాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఫొటోలు..

Updated : 22 Apr 2024 16:03 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని