Chandrababu: జగ్గంపేటలో తెదేపా ప్రజాగళం సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెదేపా ఆధ్వర్యంలో ప్రజాగళం సభ నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక పేదలందరకీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 22 Apr 2024 18:53 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని