Revanth Reddy: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated : 20 Apr 2024 16:04 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని