Andhra Pradesh: ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్నారు. ఆ చిత్రాలు..
Updated : 18 Apr 2024 15:22 IST
1/7
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు
2/7
నెల్లూరు జిల్లా కోవూరు తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
3/7
గన్నవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు
4/7
నామినేషన్ వేస్తున్న ఒంగోలు లోక్సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి
5/7
ఎమ్మిగనూరులో తెదేపా తరపున నామినేషన్ వేస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
6/7
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజక వర్గ కూటమి అభ్యర్థి వేమిరెడ్డీ ప్రశాంతి రెడ్డి
7/7
కర్నూలు తెదేపా పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం