Farmers protest : ‘దిల్లీ చలో’.. రైతులను అడ్డుకున్న పోలీసులు

పంటకు కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు.. మరోసారి ‘దిల్లీ చలో’ మార్చ్‌కు సన్నద్ధమయ్యారు. బారికేడ్లను దాటుకొని దిల్లీ దిశగా కదిలిన అన్నదాతలను చెదరగొట్టేందుకు హరియాణా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో పంజాబ్‌- హరియాణా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ చిత్రాలు..

Updated : 21 Feb 2024 12:44 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని