Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. మాసబ్ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్హౌస్, సన్సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు 10 కి.మీ పైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ చిత్రాలు..
Updated : 19 Apr 2024 13:01 IST
1/10
గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్న అర్చకులు
2/10
భారీగా తరలివచ్చిన భక్తులు
3/10
4/10
రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు
5/10
6/10
అప్పా జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్
7/10
8/10
9/10
10/10
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM