Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. మాసబ్‌ట్యాంక్‌ నుంచి మెహదీపట్నం, నానల్‌ నగర్‌, లంగర్‌హౌస్‌, సన్‌సిటీ, అప్పా జంక్షన్‌ మీదుగా చిలుకూరు ఆలయం వరకు 10 కి.మీ పైగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.  ఆ చిత్రాలు.. 

Updated : 19 Apr 2024 13:01 IST
1/10
 గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్న అర్చకులు
 గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్న అర్చకులు
2/10
భారీగా తరలివచ్చిన భక్తులు
భారీగా తరలివచ్చిన భక్తులు
3/10
4/10
రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు
రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు
5/10
6/10
అప్పా జంక్షన్‌  వద్ద ట్రాఫిక్‌ జామ్‌
అప్పా జంక్షన్‌  వద్ద ట్రాఫిక్‌ జామ్‌
7/10
8/10
9/10
10/10

మరిన్ని