Hyderabad: సంగీత ప్రియులను అలరించిన గాయని సునీత

మాదాపూర్: గాయని సునీత తన మధురమైన గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. పాత, కొత్త పాటలు ఆలపించి అందరినీ మైమరిపించారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఎస్.వి.ఎం.గ్రాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం వీనులవిందుగా సాగింది. ఫొటోలు..

Updated : 23 Mar 2024 11:32 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని