IND vs ENG: భారత్‌ ఓటమి.. ఫైనల్‌కు ఇంగ్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్‌ కేవలం 16 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (80*), అలెక్స్ హేల్స్ (86*) అదరగొట్టేశారు. దీంతో ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకొంది. 

Updated : 10 Nov 2022 16:43 IST
1/27
. .
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
. .
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
25/27
26/27
27/27

మరిన్ని