TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. హాజరైన విద్యార్థులు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు (TS Inter Exams) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఇవి జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది పరీక్ష రాయనున్నారు .పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఆ చిత్రాలు..
Updated : 28 Feb 2024 13:14 IST
1/17
ఆదిలాబాద్లోని ఓ పరీక్ష కేంద్రంలో..
2/17
3/17
పరీక్ష కేంద్రం వద్ద హాల్టికెట్ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
4/17
5/17
6/17
పరీక్ష కేంద్రంలోని వెళ్తున్న విద్యార్థులు
7/17
8/17
కరీంనగర్లోని ఓ పరీక్షకేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
9/17
10/17
ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
11/17
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాల వద్ద..
12/17
విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
13/17
14/17
15/17
కరీంగనర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద..
16/17
17/17
పరుగులు తీస్తున్న విద్యార్థులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్