kuppam: చంద్రబాబు తరఫున నామినేషన్‌ వేసిన నారా భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్‌ వేశారు. కుప్పం రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో)కి నామినేషన్‌ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ఆర్‌వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ ఫొటోలు..

Updated : 19 Apr 2024 13:30 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు