hyderabad: మహంకాళి దేవాలయంలో కిషన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు

సికింద్రాబాద్ పార్లమెంటు భాజపా అభ్యర్థిగా రెండవసారి నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉదయం ఏడు గంటలకు అంబర్‌పేటలోని శ్రీ మహంకాళి దేవాలయంలో అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాగంబర్‌పేట డీడీ కాలనీలోని సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ ఫొటోలు..

Updated : 19 Apr 2024 12:34 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని