Medaram: మేడారంలో మంత్రుల పర్యటన.. జాతరపై సమీక్ష

మంత్రలు కొండా సురేఖ, సీతక్క మేడారంలో పర్యటించారు. అమ్మవారి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Updated : 17 Jan 2024 20:25 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని