Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టుపైకి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒక్కో పాయింట్ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఆ చిత్రాలు..
Updated : 02 Dec 2023 14:10 IST
1/9
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపైకి చేరిన సీఆర్పీఎఫ్ బలగాలు
2/9
3/9
4/9
నాగార్జున సాగర్ డ్యాం వద్ద పహారా కాస్తున్న తెలంగాణ పోలీసులు
5/9
నాగార్జునసాగర్ జలాలు..
6/9
7/9
8/9
9/9
శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరిన సీఆర్పీఎఫ్ బలగాలు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
-
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
-
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా