Pm Modi : దుబాయ్‌లో ప్రధాని మోదీ పర్యటన

‘కాప్‌-28’ ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు గురువారం దిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ దుబాయ్‌ చేరుకున్నారు.  దుబాయ్‌ పర్యటనలో భాగంగా మరో 3 అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొననున్నారు. గురువారం నుంచి రెండు వారాలపాటు సాగనున్న ‘కాప్‌-28’ సదస్సులో వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70వేల మంది ప్రతినిధులు భాగం కానున్నారు. దుబాయ్‌లో ప్రధానికి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు.

Updated : 01 Dec 2023 09:58 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని