Pm Modi : దుబాయ్లో ప్రధాని మోదీ పర్యటన
‘కాప్-28’ ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు గురువారం దిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా మరో 3 అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొననున్నారు. గురువారం నుంచి రెండు వారాలపాటు సాగనున్న ‘కాప్-28’ సదస్సులో వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70వేల మంది ప్రతినిధులు భాగం కానున్నారు. దుబాయ్లో ప్రధానికి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు.
Updated : 01 Dec 2023 09:58 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి