Elections: తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫొటోలు..
Updated : 13 May 2024 21:14 IST
1/21
హైదరాబాద్లో ఓటేసిన మహిళలు..
2/21
కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద ఉత్సాహంగా ఓటేసిన యువతులు..
3/21
తండ్రితో కలిసి ఓటేసి సిరా ఇంకు, ఓటరు కార్డు చూపిస్తున్న యువతి..
4/21
కుమారుడి సాయంతో పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న వృద్ధురాలు..
5/21
వీల్ఛైర్పై పోలింగ్ కేంద్రానికి వస్తున్న వృద్ధురాలు..
6/21
నానమ్మతో కలసి తొలిసారి ఓటు వేసిన హైదరాబాద్ వాసి మయాంక్..
7/21
నానమ్మతో కలసి తొలిసారి ఓటు వేసిన హైదరాబాద్ వాసి ఇషిత ప్రసాద్..
8/21
ఆదిలాబాద్లో వృద్ధురాలిని ఎత్తుకొని తీసుకెళ్తున్న దృశ్యం..
9/21
ఉప్పల్లో ఓటు వేసేందుకు వేచి ఉన్న మహిళలు..
10/21
కామారెడ్డిలో ఓటు వేసిన ట్రాన్స్జెండర్లు
11/21
భువనగిరిలో సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన శివసేన నేత పూస శ్రీనివాస్
12/21
కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న ముస్లిం ఓటర్లు
13/21
కరీంనగర్లో ఓటేసిన యువతి
14/21
ఓటు హక్కు వినియోగించుకున్న యువతులు
15/21
ఓటేసేందుకు వచ్చిన మహిళలలు
16/21
ఖానాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు
17/21
ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లు
18/21
ఓటు హక్కు వినియోగించుకున్న యువతి
19/21
ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు
20/21
చిన్నారితో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ
21/21
యాదాద్రిలో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం