Telangana secretariat: సచివాలయం వద్ద ఉద్యోగుల సంబరాలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా సంబరాల్లో పాల్గొన్నారు.
Updated : 06 Dec 2023 19:17 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Tags :