Parliament: లోక్‌సభలో కలకలం.. గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతుకులు

దిల్లీ :  పార్లమెంట్‌ (Parliament)పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభ (Lok sabha)లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు ఆగంతుకులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్‌ గ్యాలరీ (public gallery) నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశారు.

Updated : 13 Dec 2023 14:14 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని