IND vs NZ : టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బ్యాటర్లలో డారిల్ మిచెల్‌ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Updated : 01 Feb 2023 22:31 IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
. .
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని