IND vs NZ : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Updated : 01 Feb 2023 22:31 IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
.
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..