Revanth Reddy: ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మేడారంలో అమ్మవార్లను దర్శించుకొని ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated : 06 Feb 2023 18:08 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని