అక్కడ సుస్వరాలతో సంగీత శాసనం!

Eenadu icon
By Features Desk Published : 28 Oct 2025 00:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

భారతదేశ చరిత్రలో పురాతన యుగం ముగింపు నుంచి మధ్యయుగం ప్రారంభం వరకు ఉన్న పరివర్తన కాలాన్ని మధ్యయుగ పూర్వకాలంగా పేర్కొంటారు. గుప్త సామ్రాజ్య పతనానంతరం నుంచి ఉత్తరాదిన ప్రతిహారులు, సోలంకి, చందేల, చౌహాన్‌ తదితర రాజపుత్ర వంశాలు పదుల సంఖ్యలో చిన్న రాజ్యాలను స్థాపించాయి. దక్షిణాదిన కాకతీయులు, చోళులు, రాష్ట్ర కూటులు బలమైన రాజ్యాలను ఏర్పాటు చేశారు. ఆరు నుంచి పదో శతాబ్దం వరకు ప్రారంభ మధ్యయుగమని చరిత్రకారులు పేర్కొనే ఆ కాలపు  పరిస్థితులు, ప్రధాన పరిణామాలు, వివిధ రాజ్యాల స్థాపకులు, ప్రసిద్ధ పాలకులు, విశిష్ట వ్యక్తులు, జరిగిన ప్రఖ్యాత నిర్మాణాలు, వాటి   విశేషాలను తెలియజేసే ఆధారాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని