logo

Adilabad: ఇంటర్ పరీక్షలకు 2,502 హాజరు

జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు మంగళవారం 2,502 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Published : 28 May 2024 19:28 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు మంగళవారం 2,502 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 2,207 మంది విద్యార్థులకు గాను, 1,694 మంది విద్యార్థులు హాజరుకాగా 513 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండవ సంవత్సరం పరీక్షకు 845 మంది విద్యార్థులకుగాను 808 మంది విద్యార్థులు హాజరుకాగా 37 మంది గైర్హాజరైనట్లు మాధ్యమిక విద్యాధికారి రవీందర్ కుమార్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు