logo

Hanuman Shobhayatra: కప్పర్లలో హనుమాన్ భక్తుల శోభాయాత్ర

తాంసి మండలం కప్పర్లలో హనుమాన్ భక్తులు మంగళవారం ఘనంగా శోభా యాత్ర నిర్వహించారు.

Updated : 28 May 2024 17:50 IST

తాంసి: తాంసి మండలం కప్పర్లలో హనుమాన్ భక్తులు మంగళవారం ఘనంగా శోభా యాత్ర నిర్వహించారు. పల్లకిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు. గురు స్వాములు గంగన్న, తిరుపతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు