మతోన్మాద శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు.
ఎదులాపురం: భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృత ప్రచారం, అవగాహన కల్పించడానికి ఈ నెల 13న పట్టణంలోని బీసీ సంక్షేమ భవన్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. భారత రాజ్యాంగం మార్చడానికి భాజపా కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు. లౌకికవాదులు, మేధావులు, ప్రజలు వామపక్షాల సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిశుద్ధ్యం పాటిస్తేనే వ్యాధులు దూరం
[ 26-07-2024]
పారిశుద్ధ్యాన్ని పాటిస్తూ, దోమలను నివారిస్తేనే కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన సూచించారు. -
వనపర్తి హాకీ సెంటర్కు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
[ 26-07-2024]
జిల్లా కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మడావి ప్రసాద్, కుర్సెంగ ధనుకుమార్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే వనపర్తి హాకీ సెంటర్కు ఎంపికయ్యారు. -
కార్గిల్ విజయ దివస్.. అమరులకు ఘననివాళి
[ 26-07-2024]
జిల్లా కేంద్రంలో శుక్రవారం కార్గిల్ విజయ దివస్ సందర్భంగా జేసీ శ్యామలాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. -
సంక్షేమమే ప్రధానం.. ప్రాజెక్టులకు ప్రాధాన్యం
[ 26-07-2024]
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలకు.. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. -
వర్ష ప్రభావం.. దారులు అధ్వానం
[ 26-07-2024]
జిల్లాలో ఏడు రోజులుగా కురిసిన వర్షానికి దారులు అధ్వానంగా మారాయి. బురదగా మారడంతో ప్రయాణికులు వెళ్లడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. -
రిమ్స్ ఆసుపత్రికి సుస్తీ
[ 26-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. -
కర్షకుల కష్టం.. వరదార్పణం!
[ 26-07-2024]
జిల్లాలో తెరిపివ్వకుండా వారం రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో.. ఆయా నదుల పరీవాహక ప్రాంతాల రైతుల చేల పంటలన్నీ నీట మునిగాయి. -
సిబ్బంది పొరపాటుతో అగచాట్లు
[ 26-07-2024]
రిమ్స్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల జనన ధ్రువపత్రం లభించక ఆరు నెలల నుంచి ఆసుపత్రి చుట్టూ బాధితులు చక్కర్లు కొడుతున్న ఘటన వెలుగు చూసింది. -
వర్ష ప్రభావం.. దారులు అధ్వానం
[ 26-07-2024]
జిల్లాలో ఏడు రోజులుగా కురిసిన వర్షానికి దారులు అధ్వానంగా మారాయి. బురదగా మారడంతో ప్రయాణికులు వెళ్లడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. -
మూడు రోజులుగా ముసురు
[ 26-07-2024]
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ముసురు జనజీవనాన్ని స్తంభింపజేసింది. -
సాహసం చేస్తూ .. బాధ్యత నిర్వర్తిస్తూ!
[ 26-07-2024]
వర్షాకాలం వస్తే చాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు ఉండదు. సరైన రవాణా సౌకర్యం లేక నానా అగచాట్లు పడుతుంటారు. -
ప్రాణం తీసిన డప్పు మోత
[ 26-07-2024]
ఆయనకు డప్పే ఆధారం. ఓ వ్యక్తి చావుకు డప్పు కొట్టేందుకు వెళ్లాడు. ఆ మోతల వేగం పెరగడంతో ఆయన గుండె ఆగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు