గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోడ్సం భీమ్రావు సూచించారు.
ఎదులాపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోడ్సం భీమ్రావు సూచించారు. బుధవారం పట్టణంలోని సుందరయ్య భవన్లో సీపీఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేటి రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల వైఫల్యాలు, పార్టీ విధానాలపై, ఉద్యమాల కార్యాచరణపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పార్టీ నేతలు బండి దత్తాత్రి, లంకా రాఘవులు, మంజుల, ఆశన్న పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారధి.. ప్రమాదానికి దారి
[ 16-06-2024]
జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న వంతెనలపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ప్రతి సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాలకు వారధులు దెబ్బతింటున్నా.. -
సమన్వయం.. పారదర్శకం
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా ఎనిమిది నెలలు పనిచేసిన అశిష్ సంగ్వాన్ పారదర్శక పాలన చేపట్టారు. 13 అక్టోబరు 2023న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శాసనసభ, లోక్సభ ఎన్నికలను సమర్థŸంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. -
తరుగు పేరిట రూ. 500 కోట్లకు పైగా అక్రమాలు
[ 16-06-2024]
భారాస ప్రభుత్వ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీ సీఐడీ అధికారులతో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు డిమాండ్ చేశారు -
ప్రసవం వేదనే
[ 16-06-2024]
తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గినా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మరణాల సంఖ్యలో పెరుగుదల ఉంది. -
ఎన్నికల ఖర్చు.. జిల్లాకో తీరు!
[ 16-06-2024]
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఖర్చు ఆయా జిల్లాల కలెక్టర్ల విచక్షణ మీద ఆధారపడి ఉంది. వాహనాల అద్దె, సిబ్బంది జీతభత్యాలు, భోజనం, రవాణా తదితర ఖర్చులకు స్పష్టమైన జీఓలు ఎన్నికల సంఘం జారీ చేసింది. -
ప్రమాదాలకు నిలయం@ కెరమెరి ఘాట్!
[ 16-06-2024]
అసలే అది ఘాట్ రోడ్డు.. ప్రమాదకర మూలమలుపులతో కూడిన ఇరుకు రహదారి.. అడుగుకో గుంత, రాళ్లు తేలిన మార్గం.. ఇదీ జిల్లాలోని ప్రధాన రహదారి దుస్థితి. -
లోకాన్ని చూపే బడి.. నాన్న ఒడి
[ 16-06-2024]
నాన్న.. మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి.. తనలోని బాధను మనకు తెలియనీయకుండా తనలోనే దాచుకుంటూ ఇంటిల్లిపాదిని కాపాడుకునే స్ఫూర్తి ప్రదాత.. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే.. -
ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య
[ 16-06-2024]
ప్రియుడి మోజులో పడి భార్యే భర్తను హత్య చేయించినట్లు ఉట్నూరు డీఎస్పీ సీహెచ్ నాగేందర్ పేర్కొన్నారు -
ఉపాధ్యాయ ఐచ్ఛికాలకు పచ్చజెండా
[ 16-06-2024]
పదోన్నతిలో భాగంగా ఐచ్ఛికాల కోసం రెండు రోజులుగా వేచిచూస్తున్న ఉపాధ్యాయుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.