మది నిండుగా.. తల్లుల దర్శనం
వనదేవతలు కొలువు దీరడంతో శుక్రవారం మేడారం జాతర నిండుదనాన్ని సంతరించుకుంది. అమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు.. గద్దెల ప్రాంగణం రోజంతా కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు భక్తులు మొక్కులు సమర్పించారు.
వనదేవతలు కొలువు దీరడంతో శుక్రవారం మేడారం జాతర నిండుదనాన్ని సంతరించుకుంది. అమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు.. గద్దెల ప్రాంగణం రోజంతా కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు భక్తులు మొక్కులు సమర్పించారు.
కిక్కిరిసిన క్యూలైన్లు (శుక్రవారం వేకువజామున 5 గంటలకు)
- జంపన్నవాగు జనసంద్రంగా మారింది. పుణ్యస్నానాలు చేసి భక్తులు తరించారు.
- తిరుగు పయనంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కిటకిటలాడింది. బస్సుల్లో సీట్ల కోసం కిటికీల్లోంచి ఎక్కుతూ కనిపించారు.
- మేడారం వినువీధిలో హెలికాప్టర్లు సందడి చేశాయి. జాయ్ రైడ్లతో భక్తులు వినోదాన్ని పొందారు.
తల్లి దీవెనలు ఉండాలి
బెలూన్ల రహస్యం తెలుసుకుందాం...
మేడారం(డోర్నకల్), న్యూస్టుడే: జాతరలో అక్కడక్కడ ఆకాశంలో ఎగురుతూ బెలూన్లు కనిపిస్తుంటాయి. వీటి వెనకాల ఉన్న అసలు రహస్యం చాలా మందికి తెలియదు. ప్రతి బెలూన్పై ఒక సంఖ్య ఉంటుంది. ఎవరైనా దారి తప్పినా లేదా వారు ఉన్న ప్రదేశాన్ని ఇతరులకు తెలియజేయాలన్నా ఈ బెలూన్లపై ఉన్న నెంబరు చెబితే సదరు వ్యక్తులు వెంటనే అక్కడికి చేరుకోవచ్చు.
ఎదుర్కోలు మొక్కు చెల్లిస్తున్న యువతి
వన దేవతలకు కళాభివందనం
న్యూస్టుడే, మంగపేట: మేడారం జాతరలో ఆదివాసీ నృత్యాలు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ తల్లుల గొప్పతనాన్ని చాటుతున్నారు. ఆదివాసీ నృత్యాలైన డోలీ, థింసా, రేలా, కొమ్ము, గుస్సాడీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
భక్తి పారవశ్యం
నక్క తోక తొక్కి చూద్దాం!
న్యూస్టుడే, మేడారం (కాజీపేట): అనుకోకుండా అదృష్టం వరిస్తే నక్క తోక తొక్కాడని అంటారు. అందుకే మేడారం వచ్చిన భక్తులు కోయదొరల వద్ద ఉండే నక్క తోకను డబ్బులిచ్చి మరీ తొక్కుతున్నారు. ఒకరికి అయితే రూ.100, కుటుంబానికి రూ.200 చొప్పున కోయదొరలు తీసుకుంటున్నారు. నక్క తోక కొనుగోలు చేయాలంటే రూ.1000 చెల్లించాలి.
వివిధ తెగల ఇలవేల్పుల సమ్మేళన ప్రదర్శన
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి..
మేడారం ఆడిటోరియం వద్ద థింసా నృత్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరకుకు చెందిన ఆదివాసీ మహిళలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?