logo

విరబూసిన రాఖీ పుష్పాలు

రాజవొమ్మంగిలోని పి.వెంకటేశ్వరరావు ఇంటి పెరట్లో పెంచుతున్న తీగ జాతికి చెందిన రాఖీ (కృష్ణ) పాదుకు సోమవారం ఏకంగా 289 పుష్పాలు పూశాయి.

Updated : 28 May 2024 02:08 IST

అందంగా పేర్చిన పుష్పాలు

రాజవొమ్మంగిలోని పి.వెంకటేశ్వరరావు ఇంటి పెరట్లో పెంచుతున్న తీగ జాతికి చెందిన రాఖీ (కృష్ణ) పాదుకు సోమవారం ఏకంగా 289 పుష్పాలు పూశాయి. ఆదివారం ఇదే పాదుకు 457 పుష్పాలు పూశాయి.

రాజ వొమ్మంగిలో పాదుకు పూసిన  పుష్పాలు 

అయిదేళ్లుగా పెంచుతున్న ఈ మొక్కకు రెండు రోజుల వ్యవధిలో విపరీతంగా పుష్పాలు పూయడంతో వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరి దంపతుల ఆనందానికి అవధుల్లేవు.  ఈ పుష్పాలను చుట్టుపక్కల వాళ్లు ఆసక్తిగా చూశారు. వీటిని శివపూజకు ఉపయోగించారు.

న్యూస్‌టుడే, రాజవొమ్మంగి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు