logo

ఎర్రంపేటలో ఉద్యోగ మేళా 27న

చింతూరు మండలం ఎర్రంపేటలోని ఏపీఆర్‌ పాఠశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు.

Published : 23 Feb 2024 01:24 IST

పాడేరు, న్యూస్‌టుడే: చింతూరు మండలం ఎర్రంపేటలోని ఏపీఆర్‌ పాఠశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. దీనికి సంబంధించిన గోడపత్రికను గురువారం కలెక్టరేట్‌లో ఆమె ఆవిష్కరించారు. మన్యం గిరిజన నిరుద్యోగులకు ఇది ఎంతో ఉపయుక్తమని,  ఫార్మసీ, నర్సింగ్‌, మోటార్స్‌, ఫైనాన్స్‌ తదితర ఎనిమిది కంపెనీల్లో ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని