logo

నరసింహస్వామి కల్యాణోత్సవం నేడు

పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవస్థానం దత్తత దేవాలయం శ్రీధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో కె.రమేష్‌ నాయుడు మంగళవారం తెలిపారు.

Published : 22 May 2024 03:18 IST

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవస్థానం దత్తత దేవాలయం శ్రీధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో కె.రమేష్‌ నాయుడు మంగళవారం తెలిపారు.ఈ కార్యక్రమం వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని