logo

పటిష్ఠత ప్రశ్నార్థకం..!

నగరంలోని పూర్ణానందపేట.. ఏలూరు లాకుల వద్ద వంతెనపై పిచ్చిమొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరుతోంది. దీనికి రక్షణగా ఉన్న గోడ కూలిపోయింది.

Published : 22 May 2024 03:20 IST

ఈనాడు, అమరావతి : నగరంలోని పూర్ణానందపేట.. ఏలూరు లాకుల వద్ద వంతెనపై పిచ్చిమొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరుతోంది. దీనికి రక్షణగా ఉన్న గోడ కూలిపోయింది. కొంత భాగం.. ఒక పక్కకు ఒరిగిపోయింది. పాదచారులపై పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ వంతెన పటిష్ఠత దెబ్బతింటోంది. సంబంధిత అధికారులు స్పందించి.. పిచ్చిమొక్కలు తొలగించి, రక్షణ గోడ నిర్మించాలని నగర వాసులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు