logo

గంజాయి పట్టివేత

పామర్రులో గురువారం గంజాయి పట్టుబడింది.

Published : 24 May 2024 03:53 IST

పామర్రు, న్యూస్‌టుడే: పామర్రులో గురువారం గంజాయి పట్టుబడింది. తమకు వచ్చిన సమాచారంతో ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి స్థానిక చల్లపల్లి రోడ్డులోని జగపతి లేఔట్‌ వద్ద తనిఖీలు చేసి అయిదుగుర్ని నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిలో నలుగురు 25 ఏళ్ల లోపు యువకులు కాగా, ఒకరు బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని