వల్లభనేని వంశీని తరిమికొట్టిన తెదేపా శ్రేణులు
గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ను ఈ నెల 13వ తేదీన.. ఎన్నికల పోలింగ్ రోజు తెదేపా శ్రేణులు తరిమికొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
తెదేపా శ్రేణుల ప్రతిఘటనతో రివర్స్లో వెనక్కి వెళ్లిపోతున్న వంశీ కారు
విజయవాడ, న్యూస్టుడే : గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ను ఈ నెల 13వ తేదీన.. ఎన్నికల పోలింగ్ రోజు తెదేపా శ్రేణులు తరిమికొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గన్నవరం మండలం కేసరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ వచ్చారు. అనుచరులతో కలిసి వచ్చిన ఆయన.. తెదేపా సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు, ఇతర నాయకులపై దాడికి యత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఒక్కసారిగా తెదేపా శ్రేణులు భారీగా చేరుకోవడంతో.. పోలీసుల సాయంతో నెమ్మదిగా తన కారును రివర్స్లో పోనిస్తూ అక్కడి నుంచి వంశీమోహన్ పరారయ్యారు. తాజాగా శనివారం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
[ 17-06-2024]
రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. -
ఐదేళ్లుగా అక్రమార్కుల ఇష్టారాజ్యం.. దుర్గగుడి ప్రక్షాళనకు వేళాయె!
[ 17-06-2024]
‘రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై చంద్రబాబు సర్కారు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రక్షాళన చర్యలను ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. -
నారు పోయాలి.. నీరేదీ?
[ 17-06-2024]
కృష్ణా డెల్టా కాలువలకు గతేడాది జూన్ మొదటివారంలోనే నీరు విడుదల చేశారు. ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నారు పోసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప పొలాలకు సాగు నీరందే పరిస్థితి లేదు. -
ఒత్తిడికి ఓడిపోతున్నారు!
[ 17-06-2024]
ప్రేమ విఫలమైందనో... కుటుంబ సమస్యలనో...ఆర్థిక ఇబ్బందులనో.. పరీక్షల్లో తప్పామనో... ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. -
రైతుల కడ‘గండ్లు’ తీర్చండి!
[ 17-06-2024]
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 80 కి.మీ పొడవునా విస్తరించి ఉన్న పోలవరం కాలువ గట్లు చాలాచోట్ల ధ్వంసమైపోయాయి. కాంక్రీటు చప్టాలు ఎక్కడికక్కడ కుంగిపోయాయి. -
సుమధుర స్వరం.. అక్కాచెల్లెళ్ల గానం
[ 17-06-2024]
వారిద్దరూ సోదరీమణులు. ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా.. ఒకరు బీటెక్ చదువుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుతో పాటు శాస్త్రీయ సంగీతం, కళలు, తదితర రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై సత్తాచాటుతున్నారు. -
దుర్గంధం ఘాట్...
[ 17-06-2024]
నిత్యం వేల మంది దుర్గమ్మ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే దుర్గాఘాట్ దుస్థితిది. కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో భక్తుల కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేసినా కనీస శుభ్రత చర్యలు చేపట్టడం లేదు. -
రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోండి
[ 17-06-2024]
నగరంలోని ప్రధాన రహదారులతోపాటు, అంతర్గత రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్తోపాటు, ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. -
దాత.. యాచకుడు యాదిరెడ్డి మృతి
[ 17-06-2024]
యాచక వృత్తి చేసుకుంటూ.. లక్షలాది రూపాయిలను దేవాలయాలకు విరాళంగా ఇచ్చిన ముత్యాలంపాడుకు చెందిన యడ్ల యాదిరెడ్డి(85) ఆదివారం రాత్రి మృతిచెందారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు
[ 17-06-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ పేర్కొన్నారు. -
యువతి జన్మదిన వేడుకల్లో ఘర్షణ
[ 17-06-2024]
యువతి జన్మదిన నేపథ్యంలో జరిగిన ఘర్షణలో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
ఆర్టీసీ పార్సిల్ కష్టాలు..
[ 17-06-2024]
ఆర్టీసీ నిర్వహించే లాజిస్టిక్ సర్వీసులో పార్సిల్ బుక్ చేసిన వారి కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్లో ఏదో ఒక జిల్లా నుంచి విజయవాడకు పార్సిల్ బుక్ చేశాక, అది డిస్పాచ్ కౌంటర్ నుంచి చేతికందేసరికి ప్రజలు నరకం చూస్తున్నారు. -
కోడ్ ముగిసినా మా గోడు పట్టదా..!
[ 17-06-2024]
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించే ప్రక్రియ జిల్లాలో పూర్తిస్థాయి అమలుకు నోచుకోలేదు. -
కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వండి
[ 17-06-2024]
సీఎం చంద్రబాబును ఆదివారం మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, ఆయన సోదరుడు కొనకళ్ల జగన్నాథరావులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
[ 17-06-2024]
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారు కూడా రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి నడుస్తుండడంతో.. -
మోపిదేవి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం
[ 17-06-2024]
శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వస్వామి ఆలయానికి ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.10,99,732 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి