logo

బురదే ఒక పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సందర్భంగా విజయవాడ శివారు కానూరులోని ఓ పరీక్ష కేంద్రం వద్ద ఆదివారం అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షానికి రహదారి చిత్తడిగా మారింది.

Published : 27 May 2024 04:19 IST

ఈనాడు, అమరావతి : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సందర్భంగా విజయవాడ శివారు కానూరులోని ఓ పరీక్ష కేంద్రం వద్ద ఆదివారం అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షానికి రహదారి చిత్తడిగా మారింది. బురదలో ఇలా ఫీట్లు చేస్తూ ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని