logo

దారులు కాదు.. దారుణాలే

విజయవాడ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి జక్కంపూడి మీదుగా మైలవరం వెళ్లేదారి మధ్యలో గుంతలు కనిపిస్తున్నాయి. వర్షాలు పడుతుండటంతో.. తారుపోయి గుంతలు ఏర్పడ్డాయి.

Published : 06 Dec 2023 04:11 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి జక్కంపూడి మీదుగా మైలవరం వెళ్లేదారి మధ్యలో గుంతలు కనిపిస్తున్నాయి. వర్షాలు పడుతుండటంతో.. తారుపోయి గుంతలు ఏర్పడ్డాయి. విజయవాడ నుంచి నున్న బైపాస్‌ మీదుగా సూరంపల్లి వెళ్లే దారిలో పడిన భారీ గుంతలతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు