logo

బల్లలు వేసి.. ఒడ్డుకు చేర్చి..

గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ఎంఎన్‌కే రహదారి పక్కన రెండున్నర ఎకరాల్లోని వరి పంట కోసి పనలపై ఉండగా భారీ వర్షంతో ముంపు బారిన పడ్డాయి.

Published : 08 Dec 2023 03:36 IST

పొలంలో షామియానా బల్లలపై వరి పనులు వేసి..

గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ఎంఎన్‌కే రహదారి పక్కన రెండున్నర ఎకరాల్లోని వరి పంట కోసి పనలపై ఉండగా భారీ వర్షంతో ముంపు బారిన పడ్డాయి. ఆ పనలను గురువారం ఒడిశాకు చెందిన కూలీలతో ఒడ్డుకు చేరుస్తున్నారు. ఈ క్రమంలో పొలాల్లో షామియానా బల్లలు ఏర్పాటు చేసి వాటిపై పనలు వేసి నీరు పూర్తిగా కారిన తర్వాత కట్టలు కడుతున్నారు. అక్కడి నుంచి ఒడ్డుకు చేర్చి రహదారులపై ఆరబెడుతున్నారు.

న్యూస్‌టుడే, వేమవరం(గుడ్లవల్లేరు)

తడిచిన పనలను రోడ్డుపై వేసి ఆరబెడుతూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని