logo

ఎడాపెడా వాడుకున్నారు.. మైదానంతో ఆడుకున్నారు

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చూడండి. ఆటలు ఆడాల్సిన మైదానాన్ని బహిరంగ సభలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఇష్టానుసారం తవ్వేశారు.

Published : 23 Feb 2024 05:12 IST

పచ్చిక పోయింది.. రోడ్డులా మారింది

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చూడండి. ఆటలు ఆడాల్సిన మైదానాన్ని బహిరంగ సభలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఇష్టానుసారం తవ్వేశారు. పచ్చిక మాయమై పిచ్‌ తారు రోడ్డులా మారింది. ఆటలు ఆడుకోవాలన్నా క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్టేడియం గ్యాలరీల్లో మందుబాబులు చేరి మద్యం తాగుతున్నారు. మొక్కలు మొలిచి గోడలు దెబ్బతింటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని