logo

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

నందిగామలోని శివాలయంలో రూ.1.30 కోట్లతో  చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణకుమార్ భూమి పూజ చేశారు

Published : 25 Feb 2024 11:10 IST

నందిగామ గ్రామీణం: నందిగామలోని శివాలయంలో రూ.1.30 కోట్లతో  చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణకుమార్ భూమి పూజ చేశారు. ఈ నిధులతో దేవాలయంలో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మురళీ రాఘవ కుమార్,  ఈవో గంగాధర్ , వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని