తెదేపా కార్యక్రమాల్లో పాల్గొంటావా.. ఇంటి పట్టా ఇచ్చేయ్..
తెదేపా కార్యకర్త ఒకరు ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం వైకాపా నాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాలంటీరును సదరు కార్యకర్త ఇంటికి పంపి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాను వెనక్కి ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.
లబ్ధిదారులకు వాలంటీరు హుకుం
యాడికి, న్యూస్టుడే: తెదేపా కార్యకర్త ఒకరు ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం వైకాపా నాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాలంటీరును సదరు కార్యకర్త ఇంటికి పంపి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాను వెనక్కి ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఈ ఘటన యాడికి మండలం రాయలచెరువులో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో రాజకుళ్లాయప్ప, శ్రీలక్ష్మీ దంపతులు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేసింది. కొంత కాలంగా రాజకుళ్లాయప్ప తెదేపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇది స్థానిక వైకాపా నాయకులకు నచ్చలేదు. దాంతో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా వెనక్కి తీసుకురావాలని వాలంటీరును పంపారు. అతడు లబ్ధిదారుల వద్దకు వెళ్లి పట్టా ఇవ్వాలని అడిగాడు. ఎందుకు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రశ్నించడంతో స్పష్టమైన సమాధానం చెప్పలేక వాలంటీరు వెనుదిరిగి వెళ్లాడు. ఈ విషయాన్ని బాధితుడు తెదేపా నాయకులకు తెలిపాడు. కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. అందరికీ సమన్యాయం అంటూ చెబుతున్న సీఎం జగన్ ఉపన్యాసాలు ఇవేనా అంటూ తెదేపా నాయకులు విమర్శించారు. దీనిపై రాయలచెరువు గ్రామ కార్యదర్శి అరుణ్ వివరణ కోరగా.. తాను సెలవులో ఉన్నానని, తాము ఎవరికీ పట్టా వెనక్కు తీసుకురావాలంటూ చెప్పలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం