శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి దంపతులు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు.
శ్రీవారి డైరీ, క్యాలెండర్ను కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులకు అందిస్తున్న జేఈవో వీరబ్రహ్మం, చిత్రంలో జేఈవో సదాభార్గవి, సీవీఎస్వో నరసింహకిశోర్
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి దంపతులు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. మహద్వారం వద్ద సీఎస్కు తితిదే జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా తితిదే జేఈవో వీరబ్రహ్మం శ్రీవారి తీర్థప్రసాదాలను, డైరీ క్యాలెండర్ను అందజేశారు. తదుపరి శ్రీవారి రథసప్తమి మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి సూర్యప్రభ వాహనసేవలో పాల్గొన్నారు. తితిదే సీవీఎస్వో నరసింహకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్
[ 26-07-2024]
గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని బసినికొండ ఒకటో వార్డు ప్రజలు డిమాండ్ చేశారు. -
చెంగాళమ్మకే.. శఠగోపం!
[ 26-07-2024]
ఆంధ్ర, తమిళ భక్తుల ఆరాధ్య దైవమై.. కాళంగి నదీ తీరాన సూళ్లూరుపేటలో వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలోని ఉద్యోగులు అమ్మవారికే శఠగోపం పెట్టారు. -
బోధించకుండానే వేతనాలా..?
[ 26-07-2024]
వైకాపా పాలనలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. -
పారదర్శక పాలన అందించాం
[ 26-07-2024]
వైకాపా కుట్రలు ఫలించలేదు ్ర కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి శాంతిపురం: ‘రాజకీయాలపై ఆధారపడి.. ప్రజాధనాన్ని దోచుకోవాలని చంద్రబాబునాయుడు ఏనాడూ అనుకోలేదు -
ఈ విచారణా అంతేనా!
[ 26-07-2024]
రుయా నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణమ్మపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. వేధింపుల ఫిర్యాదులపై విచారణ పక్కదారి పడుతోంది. -
ఫిష్ ఆంధ్రా పేరిట మాయ
[ 26-07-2024]
మత్స్యకారుల జీవనోపాధి పథకాలపై అప్పటి జగన్ సర్కార్ కన్నెర్ర చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) కార్యక్రమానికి తూట్లు పొడిచింది. -
ఎమ్మెల్యే చెబితే వినాలా..!
[ 26-07-2024]
తమ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, అక్కడి నుంచి డిప్యూటేషన్పై డీఈవో కార్యాలయానికి గతంలో వచ్చిన గుమస్తాను మళ్లీ తమకే కేటాయించాలని కోరిన బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజేంద్రకు.. చిత్తూరు డీఈవో షోకాజ్ ఇచ్చిన ఘటన తాజాగా వివాదాస్పదమైంది. -
ఎట్టకేలకు లెక్క తేలింది
[ 26-07-2024]
గతేడాది ఆగస్టు 4న పుంగనూరు మండలం భీమగానిపల్లి కూడలిలో పోలీసులు- తెదేపా శ్రేణుల మధ్య జరిగిన అల్లర్ల ఘటనలో 499 మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. -
రేటింగ్ కొట్టు..నగదు పట్టు
[ 26-07-2024]
సులువుగా నగదు సంపాదించాలనే అత్యాశ కొందరికీ చేటు తెచ్చింది. నగదు యాప్లో వచ్చే స్టార్ హోటళ్ల ప్రకటనలకు రేటింగ్ ఇచ్చి.. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే.. రెట్టింపు నగదు వస్తుందన్న మాటలతో చాలామంది బాధితులుగా మారారు -
మళ్లించింది రూ.10 కోట్లపైనే
[ 26-07-2024]
జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర్రెడ్డి హయాంలో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగం వ్యవహారం దర్యాప్తు వేగవంతమైంది.. -
రెవెన్యూ చట్టాలు తెలుసా?
[ 26-07-2024]
ఇనాం భూములే కాదు.. సర్వీసు ఇనాం భూములంటాయని తెలియదా? ఇష్టారాజ్యంగా 22(ఏ)లను తొలగించేస్తారా? వీటికి నిబంధనలున్నాయనని తెలియాదా? -
22ఏ జాబితా నుంచి..6,939 ఎకరాల తొలగింపు
[ 26-07-2024]
జిల్లాలో 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములపై సమగ్ర నివేదిక సిద్ధమైంది -
సునీల్ ఎక్కడ..?
[ 26-07-2024]
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో నిధుల స్వాహా ఉదంతంపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?