logo

అభివృద్ధికి నిధులివ్వండి

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విన్నవించారు

Published : 21 Mar 2023 03:21 IST

ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే సంజీవయ్య

సూళ్లూరుపేట, నాయుడుపేట:  నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విన్నవించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన కార్యక్రమం నియోజకవర్గంలో నిర్వహించాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని