తిరుపతిలో ఎగిరేది కూటమి జెండానే
తిరుపతిలో తప్పక గెలుస్తామనే ఉద్దేశంతోనే తాను, చంద్రబాబు కలిసి జనసేన అభ్యర్థిని నిలబెట్టామని జనసేన అధినేత పవన్కల్యాణ్ తెలిపారు.
ఐక్యంగా పనిచేయాలని నేతలకు జనసేనాని పవన్కల్యాణ్ పిలుపు
నాయకులతో సమీక్షిస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్
ఈనాడు-తిరుపతి, న్యూస్టుడే, తిరుపతి (నగరం): తిరుపతిలో తప్పక గెలుస్తామనే ఉద్దేశంతోనే తాను, చంద్రబాబు కలిసి జనసేన అభ్యర్థిని నిలబెట్టామని జనసేన అధినేత పవన్కల్యాణ్ తెలిపారు. కూటమి నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన తిరుపతికి వచ్చి కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెదేపా, భాజపా, జనసేన నేతలతో వేర్వేరుగా మాట్లాడారు. తొలుత తెదేపా నేతలతో ఆయన సమావేశమయ్యారు. కూటమి పొత్తుకు దారి తీసిన పరిస్థితులను నేతలకు వివరించారు. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు ప్రతి ఒక్కరికీ తెలుసని, తిరుమల కొండకు వెళ్లే పరిస్థితి లేదని, వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి గెలిస్తే తిరుపతిలో ఉండలేని పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. అనంతరం జనసేన నేతలతో ఆయన భేటీ అయ్యారు. సమావేశంలో తెదేపా నేతలు నరసింహయాదవ్, ఊకా విజయ్కుమార్, జేబీ శ్రీనివాస్, పెద్దప్ప, జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్రాయల్, రాజారెడ్డి, కీర్తన, సుభాషిణి, హేమకుమార్, కిషోర్, మనోజ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?