అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట
సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ శాతమూ బాగా పెరిగింది.
గత ఎన్నికల్లో గణనీయంగా పోలైన ఓట్లు
ఈ సారీ అధికంగా పోలైతే ఇక్కట్లే?
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ శాతమూ బాగా పెరిగింది. ఈ ఓట్లన్నీ తమకే అనుకూలమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పోటాపోటీగా ఓట్లు పోలయ్యాయని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల్లో నోటాకు స్థానం ఉండటంతో ఆందోళన కలిగించే అంశమే. బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లకు నచ్చకుంటే.. నోటాకు ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో నోటాకు పోలయ్యే ఓట్లు.. గెలుపోటములపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా? అని కంగారు పడుతున్నారు రాజకీయ పార్టీల అభ్యర్థులు. నిరుటి ఎన్నికల ఫలితాల్లో నోటాకు అధిక ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో నోటా ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
2014 ఎన్నికల కన్నా 2019 ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా పోలవ్వడం గమనార్హం. 2019 ఎన్నికల్లో నోటాకు అన్ని నియోజకవర్గాలతో కలిపి 16,713 ఓట్లు పోలయ్యాయి. పుంగనూరు నియోజకవర్గంలో నోటాకు అత్యధిక ఓట్లు పోలయ్యాయి. కుప్పం, జీడీనెల్లూరు, పలమనేరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
2014 ఎన్నికల్లో నోటాకు అన్ని నియోజకవర్గాలతో కలిపి 6,226 ఓట్లు పోలయ్యాయి. పలమనేరులో నోటాకు అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. తర్వాతి స్థానాల్లో పుంగనూరు, కుప్పం, పూతలపట్టు, జీడీనెల్లూరు, చిత్తూరు, నగరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ నోటాకు పడే ఓట్లు పెరిగితే.. అభ్యర్థుల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల వచ్చేవరకూ ఈ సస్పెన్స్ ఇలానే కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం