పోస్టల్ బ్యాలెట్లలో.. ఆధిక్యం ఎవరిదో?
గతేడాది ఎన్నికలతో పోలిస్తే ఈ విడత సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అభ్యర్థులు నువ్వా? నేనా? అనే రీతిలో తలపడ్డారు. దీంతో గెలుపుపై ఎవరి అంచనాల్లో వారున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రతిఓటూ కీలకమే.
జిల్లాలో పోలైన ఓట్లు 22,957
కౌంటింగ్కు 18 టేబుళ్లు
ప్రతి టేబుల్కి 1,276 ఓట్ల లెక్కింపు
పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి క్యూ కట్టిన ఉద్యోగులు (పాత చిత్రం)
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: గతేడాది ఎన్నికలతో పోలిస్తే ఈ విడత సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అభ్యర్థులు నువ్వా? నేనా? అనే రీతిలో తలపడ్డారు. దీంతో గెలుపుపై ఎవరి అంచనాల్లో వారున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రతిఓటూ కీలకమే. ఈసారి ప్రతి ఓటూ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ విడత అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో తొలుత వీటినే చేపట్టనున్నారు. వీరి తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే.
గత ఎన్నికల కన్నా రెట్టింపు..
ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అత్యవసర సేవల ఉద్యోగుల కోసం ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని పుంగనూరు, నగరి, జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,023 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల కన్నా రెట్టింపు సంఖ్యలో ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం విశేషం. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు 22,957. కొన్ని కారణాలతో ఇంకా కొందరు తమ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. ఓట్ల లెక్కింపు రోజున ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలపై స్పష్టత రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం