logo

సర్వదర్శనానికి ఆరు గంటలు

ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు మంగళవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

Published : 08 Feb 2023 03:51 IST

తిరుమల, న్యూస్‌టుడే: ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు మంగళవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు ఆరు గంటల్లో దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. సోమవారం శ్రీవారిని 71,496 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.5.33 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని