పట్టాలిస్తామని పిలిచి.. కండువాలు వేశారు
ఇంటిపట్టాలు ఇస్తామని పిలిచి... వైకాపా కండువాలు కప్పారని.. తామంతా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నామని తాయప్పకొటాలు గ్రామస్థులు స్పష్టం చేశారు. కుప్పం మండలం తాయప్పకొటాలు, పర్తిచేన్లు గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పి.ఎస్.మునిరత్నం పర్యటించారు.
తామంతా తెదేపాలో ఉన్నామన్న తాయప్పకొటాలు గ్రామస్థులు
జనవరి 28న గ్రామస్థులకు వైకాపా కండువాలు కప్పుతున్న నాయకులు, చిత్రంలో భరత్
కుప్పం గ్రామీణ: ఇంటిపట్టాలు ఇస్తామని పిలిచి... వైకాపా కండువాలు కప్పారని.. తామంతా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నామని తాయప్పకొటాలు గ్రామస్థులు స్పష్టం చేశారు. కుప్పం మండలం తాయప్పకొటాలు, పర్తిచేన్లు గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పి.ఎస్.మునిరత్నం పర్యటించారు. ఈ సందర్భంగా తాయప్పకొటాలులో జనం స్వచ్ఛందంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతులమీదుగా కండువాలు వేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... జనవరి 28న గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ భరత్, ఆ పార్టీ నాయకులు.. గ్రామస్థులకు ఇంటిపట్టాలు ఇస్తామని పిలిచి.. వైకాపా నాయకులు కండువాలు వేశారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు తెదేపాలోకి వచ్చామని చంద్రబాబును లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిపించేందుకు తమవంతు కృషిచేస్తామన్నారు. పర్తిచేను గ్రామంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి చెన్నరాయస్వామి, బీసీ నాయకులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో తెదేపాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం