logo

కూచిపూడిలో డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

నన్నయ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్‌ కూచిపూడి పార్ట్‌ టైమ్‌ కోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ తెలిపారు.

Published : 02 Apr 2023 04:29 IST

రాజానగరం: నన్నయ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్‌ కూచిపూడి పార్ట్‌ టైమ్‌ కోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ తెలిపారు. ఏడాది కాల పరిమితితో 20 సీట్లతో కోర్సును నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్‌, డిప్లొమో పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. వివరాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ 0883-256611 లేదా 99126 62500  ఫోను నంబర్లలో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని