Indian Railways: రైలు ప్రయాణమా.. 139 గుర్తుంచుకోండి
రైలు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. మీరు ప్రయాణిస్తున్న బోగీలో సమస్యలు ఉంటే.. రైలులోగాని, స్టేషన్లో గానీ మీ లగేజీని మర్చిపోతే.. మీ విలువైన వస్తువులేమైనా చోరీకి గురైతే.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదుకు రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్ఫ్రీ నంబరే 139.
రైలు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. మీరు ప్రయాణిస్తున్న బోగీలో సమస్యలు ఉంటే.. రైలులోగాని, స్టేషన్లో గానీ మీ లగేజీని మర్చిపోతే.. మీ విలువైన వస్తువులేమైనా చోరీకి గురైతే.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదుకు రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్ఫ్రీ నంబరే 139.
న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం)
ఫోన్ చేస్తే ఏమవుతుంది..
ఏ రైలు నుంచి టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేస్తామో ఆ రైలు ప్రయాణించే మార్గంలోని రైల్వే డివిజన్ కార్యాలయానికి ఈ కాల్ వెళ్తుంది. అక్కడ 24 గంటలు అప్రమత్తంగా ఉండే సిబ్బంది ఆ వివరాలు తెలుసుకుంటారు. రైలు ఆ తర్వాత చేరే స్టేషన్కు సమాచారం అందిస్తారు. దీనిపై ఆయా రైల్వేస్టేషన్లలోని అధికారులు, సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ఫోన్ కాల్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడకు చేరుకుని సంబంధిత బోగీలోకి వెళ్లి సమస్య పరిష్కరిస్తారు.
దేనిపై ఫిర్యాదు చేయవచ్చంటే...
- ప్రయాణ సమయంలో రైలులోగాని, రైల్వేస్టేషన్లోగాని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చు.
- రైలు బోగీలో మీతోపాటు ప్రయాణిస్తున్న వారిలో ఎవరికైనా ఆకస్మాతుగా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు, వైద్య సహాయం అవసరమైనప్పుడు ఈ నంబరుకు సమాచారం అందించొచ్చు.
- బోగీలోని మరుగుదొడ్లలో నీరు సరఫరా కాకపోయినా, ఫ్యాన్లు, దీపాలు పనిచేయకపోయినా, ఎవరైనా వ్యక్తి లేదా వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినప్పుడు ఫిర్యాదు చేయవచ్చు.
- ప్రయాణికులు తమ బ్యాగును రైలులో మర్చిపోయినప్పుడు. ఏదైనా రైల్వేస్టేషన్లో రైలు ఆగినప్పుడు తాగునీటి కోసమో ఇతర పదార్థాలు తీసుకునేందుకు స్టాల్కు వెళ్లేందుకు కిందకు దిగినప్పుడు రైలు కదిలిపోయి అందులో మీ లగేజీ ఉండిపోయినప్పుడు టోల్ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు.
- బోగీలో మీ సెల్ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనప్పుడు.. మీరు రిజర్వేషన్ చేయించుకున్న సీటు, బెర్త్లో వేరొకరు కూర్చొని లేవనప్పుడు.. ఎంతచెప్పినా మీ మాట విన్పించుకోనప్పుడు, బోగీలో మద్యం తాగుతూ, పేకాట ఆడుతూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపైనా ఫిర్యాదు చేయవచ్చు.
- బోగీలో ఆకతాయిలు, హిజ్రాలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నా, టీటీఈ పేరుతో నకిలీ వ్యక్తి తిరుగుతున్నా టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం