logo

తుని, కోటనందురు మండలాల్లో భారీ వర్షం

కోటనందురు మండలం కాకరాపల్లి వద్ద బొండు గడ్డ వాగు పొంగిపొర్లుతోంది.

Published : 06 Dec 2023 21:10 IST

తుని పట్టణం: కోటనందురు మండలం కాకరాపల్లి వద్ద బొండు గడ్డ వాగు పొంగిపొర్లుతోంది. తుని - నర్సీపట్నం ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు సైతం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని