ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికలు పైచేయి సాధించారు.
ద్వితీయ ఏడాదిలో 87 శాతం ఉత్తీర్ణత
గుంటూరు విద్య, న్యూస్టుడే: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికలు పైచేయి సాధించారు. ద్వితీయ ఇంటర్లో 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ప్లస్ టూ కళాశాలలు 17 వరకు ఉండగా వీటిలో 50 శాతం కూడా ఉత్తీర్ణులు కాలేదు. పాఠశాలల్లో సరైన విద్యాప్రమాణాలు లేనందునే అత్యధిక విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో వృత్తి విద్య కోర్సుల్లో మొదటి ఏడాది 868 మంది విద్యార్థులకుగాను 503 మంది, ద్వితీయ ఏడాదిలో 946 మందికి 604 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కోర్సుల్లోనూ ఉత్తీర్ణత శాతం అనుకున్న స్థాయిలో నమోదు కాలేదు.
అందరూ తప్పారు
చినలింగాయపాలెం(కాకుమాను), న్యూస్టుడే: ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ కళాశాల విద్యార్థులు ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. సరైన వసతులు, అధ్యాపకులు, ల్యాబ్లు పుస్తకాలు ఇలా ఏవి వారికి సమకూర్చకుండా కళాశాల పేరుతో ప్రజలను సీఎం జగన్ మోసం చేశారు. అందుకు నిదర్శనమే ఈ ఫలితాలు. మండలంలోని చినలింగాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి 11 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు అయిగురు ఉండగా అందరూ ఫెయిల్ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం మొదటి ఏడాది బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ పరిస్థితిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?