logo

కార్పొరేషన్ల డొల్లతనంపై సర్పంచి వ్యంగ్య సందేశం

గుంటూరు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఫిరంగిపురం గ్రామ సర్పంచి మేడా బాబు తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో ఒక సందేశం పోస్టు చేశారు.

Published : 30 Nov 2022 04:40 IST

గుంటూరు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఫిరంగిపురం గ్రామ సర్పంచి మేడా బాబు తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో ఒక సందేశం పోస్టు చేశారు. అది సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. ‘డిసెంబర్‌ 7వ తేదీతో 56 కార్పొరేషన్ల కాలపరిమితి పూర్తి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక్క రూపాయి లోన్‌ ఇవ్వకుండా కాల పరిమితి పూర్తి చేసుకోబోతున్న ఛైర్మన్‌, డైరెక్టర్లకు శుభాకాంక్షలు’ అని ఆయన సందేశం పెట్టడం గమనార్హం.

గుంటూరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని